తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11,012 ఉన్నాయి. ఇవాళ 1506 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 16,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 7 మంది మృతిచెందారు.ఇప్పటివరకు 313 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
మహారాష్ట్రలో 5,134 కరోనా కేసులు.. మొత్తం 2.17లక్షలు తమిళనాడులో 3,616 కరోనా కేసులు.. మొత్తం 1.18లక్షలు ఢిల్లీలో 2,008 కరోనా కేసులు.. మొత్తం 1.02 లక్షలు కర్ణాటకలో 1,498 కరోనా కేసులు.. మొత్తం 26,815 గుజరాత్లో 778 కరోనా కేసులు.. మొత్తం 37,636 మధ్య ప్రదేశ్ లో 343 కరోనా కేసులు.. మొత్తం 15,627 కేరళలో 272 కరోనా కేసులు.. మొత్తం 5894..
Read More »పోలవరంలో మరో ముందడుగు – స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ కు సీఎంలు మారారు.. ప్రాంతాలు విడిపోయాయి. కానీ ఏపీ తలరాత మాత్రం మారలేదు. కొన్ని ఏళ్లుగా పోలవరం మొండి గోడలకే పరిమితమైంది. పోయిన చంద్రబాబు పాలనలో ఆర్భాటం, గ్రాఫిక్స్ లోకే పరిమితమైంది. కానీ సీఎం జగన్ సంకల్పించారు. ఆ కలను ఇప్పుడు పట్టుదలతో నేర్చవేర్చబోతున్నారు. దశాబ్ధాల ఏపీ కల నెరవేరబోతోంది. పోలవరంలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు …
Read More »ఏపీలో రికార్డు సాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు సాయిలో కరోనా కేసులు నమోదయ్యాయిగడిచిన 24 గంటల్లో 1322 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1263 కాగా, మరో కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,019 కు చేరగా… దీనిలో యాక్టివ్ కేసులు 10,860 కాగా, 8,920 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా …
Read More »సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »సీఎం జగన్ పిలుపు
ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 10,644 ఉన్నాయి. ఇవాళ 2078 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 306 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,831 కేసులు నమోదయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ 117, సంగారెడ్డిలో 3కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1, నల్గొండ 9, వరంగల్ (U)లో 9, నిజామాబాద్లో 9,వికారాబాద్ లో 7, మెదక్ లో 20, నారాయణపేటలో 1 గా నమోదయ్యాయి. పెద్దపల్లిలో 9, యాదాద్రి 1, సూర్యాపేటలో 6 మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, …
Read More »నా ప్రాణాలు కాపాడిన దేవుడు *ఈటల* ’
ఫోన్ కాల్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు …
Read More »నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …
Read More »