Home / Tag Archives: slider (page 954)

Tag Archives: slider

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి  ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …

Read More »

80 కోట్ల మందికి ఉచిత రేషన్

దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల …

Read More »

దేశంలో అదుపులోనే క‌రోనా

‌ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్‌-2 ద‌శ‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల‌ జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చే మాసంలోకి కూడా ఎంట‌ర్ అయ్యామ‌న్నారు.  ఇలాంటి సంద‌ర్భంలో దేశ ప్ర‌జ‌ల‌కు తాను విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. క‌రోనా మృతుల‌ నివార‌ణ‌‌లో భార‌త్ మెరుగ్గా ఉంద‌న్నారు. లాక్‌డౌన్ స‌రైన స‌మ‌యంలో చేప‌ట్ట‌డం, ఇత‌ర నిర్ణ‌యాల …

Read More »

నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

నూతన సచివాలయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్… సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు.. క్యాబినెట్ నిర్ణయం ను తప్పు బట్టలేమన్న హైకోర్టు.. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. హైకోర్టు తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకి.. సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు ధాఖలు.. అన్ని పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం …

Read More »

సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో  కూడా సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయ్యం అన్నారు. రైతులందరికి  రైతుబంధు …

Read More »

పీఎం కేర్స్ ఫండ్స్ కి చైనా విరాళాలు

రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన …

Read More »

రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు

డీజిల్ ధ‌ర‌లు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధ‌న ధ‌ర‌లను పెంచారు.గ‌త మూడు వారాల్లో డీజిల్ ధ‌ర పెర‌గడం ఇది 22వ సారి. దీంతో లీట‌రు డీజిల్‌పై రూ.11.14 పైస‌లు పెరిగాయి. సోమ‌వారం రోజున‌ లీట‌రు పెట్రోల్‌పై 5 పైస‌లు, డీజిల్‌పై 13 పైస‌లు పెంచిన‌ట్లు ఆయిల్ కంపెనీలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర ఇప్పుడు రూ. 80.43పైస‌లు కాగా, లీట‌రు డీజిల్ ధ‌ర 80.53 పైస‌లుగా …

Read More »

హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో …

Read More »

మీరు టిక్ టాక్ వాడుతున్నారా…?

చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్‌ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ఒక్కటే చాలా హైప్రొఫైల్‌ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి …

Read More »

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి భారత్‌లో విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 19,459 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా మ‌రో 380మంది చ‌నిపోయారు. దీంతో సోమ‌వారం నాటికి దేశంలో క‌రోనావైర‌స్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 16,475మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat