Home / Tag Archives: slider (page 961)

Tag Archives: slider

సీనియర్ నటి మృతి

ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌కి చెందిన న‌టి ఉషారాణి(62) జూన్ 21న కన్నుమూశారు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో కొన్నాళ్లుగా బాధ‌ప‌డుతున్న ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఉషారాణి మృతిపై ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ నాయార్‌ని 1971లో వివాహం చేసుకున్నారు ఉషారాణి. 2006లో ఆయ‌న క‌న్నుమూయ‌గా, ఉషారాణి క‌న్నా శంక‌ర్ …

Read More »

పొలాలు పిలుస్తున్నాయి

చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …

Read More »

మీకు అండగా నేనున్నా

భారత్‌, చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సంతోష్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్‌ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి …

Read More »

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలువడంపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌చేశారు. ‘కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి గ్రూప్‌-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్‌బాబు మరణంతో తల్లడిల్లుతున్న …

Read More »

ఫుడ్‌ప్రాసెసింగ్‌కు ప్రత్యేక జోన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్‌ప్రాసెసింగ్‌రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రత్యేకంగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జలవిప్లవం ద్వారా వ్యవసాయంరంగంతోపాటు పా లు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వీటిద్వారా ప్రాసెసింగ్‌, అగ్రికల్చర్‌రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం …

Read More »

ఆర్థిక బలోపేతానికి కార్యక్రమాలు

తెలంగాణలోని బీసీల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. బీసీ సంక్షేమశాఖ పథకాలపై అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌, వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధు లు, లబ్ధిదారుల సంఖ్య, …

Read More »

కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా..?

కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా…అయితే జాగ్రత్త…మీ అకౌంట్లో డబ్బులు గోవిందా… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో.. రాజాసింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్‌ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు. రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ అయ్యింది. ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్‌ ద్వారా తెలియజేశారు.

Read More »

చైనాకు ఫాదర్స్ డే విసెష్ చెప్పిన కరోనా

చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌… చైనాలోనే పుట్టింది… ఆ దేశమే ఆ వైరస్‌ని అంటించిందని చాలా మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఇండియన్స్ విషయంలో చైనా చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సరిహద్దుల్లో మన భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాపై భారతీయులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా… ఈనాడులో వచ్చిన కార్టూన్… …

Read More »

స్టేట్ హోంలో 57మంది బాలికలకు కరోనా

కరోనా కట్టడి, మహిళల రక్షణపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్టేట్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం.. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ ప్రభుత్వ షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్‌ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat