ప్రియమణి గ్లామర్ పరంగానే కాకండా మంచి నటి కూడా. తన నటనతో ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’లో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ప్రియమణి తన పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తన పాత్ర షూటింగ్ ప్రారంభించడానికి …
Read More »సుశాంత్ చివరి కోరిక ఇదేనంటా..?
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్పుత్ మరణం అందరికీ కలగానే ఉంది. కెరీర్ మంచి పీక్స్లో ఉన్న సమయంలో ఆయన మృత్యువాత పడడం ప్రతి ఒక్కరిని కలవరపరుస్తుంది. జీవితంలో దాదాపు 50 కలలని నెరవేర్చుకోవాలని భావించిన సుశాంత్ కెరీర్లో పలు బయోపిక్స్ చేయాలని భావించాడు. అందులో భాగంగానే మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్లో నటించేందుకు ఆసక్తి చూపాడు. కాని ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.కొన్నేళ్ళ క్రితం …
Read More »సుశాంత్ ఆత్మహ్యతకు కారణం అదేనా..?
నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్కాట్ ఫేక్స్టార్స్.. బాయ్కాట్ బాలీవుడ్.. నెపాటిజమ్ కిల్స్ సుశాంత్ అనే హ్యాష్ట్యాగ్తో హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్లో అగ్రశేణి నటులకున్న విలువ స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్కు లేదని, బాలీవుడ్ సినిమాలు చూడడం ఆపేసి, వెబ్ సిరీస్, టాలీవుడ్, హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం ఉత్తమమని …
Read More »సుశాంత్ కుటుంబంలో మరో విషాదం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డిప్రెషన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆయన మృతి ఎందరికో తీరని విషాదాన్ని కలిగించింది. సెలబ్రిటీలు, అభిమానులు సుశాంత్ మరణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ వదిన సుధ..ఆయన మరణాన్ని తట్టుకోలేక సోమవారం కన్నుమూశారు. సుశాంత్ మరణించాడన్న వార్త తెలిసినప్పటి నుండి సుధా కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టలేదట. ఈ క్రమంలో సుధా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృత్యువాత పడింది. …
Read More »తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఇవే
అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, జూబ్లీ హిల్స్ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్ విమ్తా ల్యాబ్స్, చర్లపల్లి అపోలో హెల్త్ లైఫ్ ైస్టెల్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ, బోయినపల్లి. డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట పాత్ కేర్ ల్యాబ్లు, మేడన్చల్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ ల్యాబ్ సైన్సెస్, లింగంపల్లి మెడ్సిస్ పాత్లాబ్స్, న్యూ బోయినపల్లి యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, సికింద్రాబాద్ బయోగ్నోసిస్ టెక్నాలజీస్, మేడ్చల్, మల్కాజిగిరి …
Read More »దేశ రక్షణకు సన్నద్ధమవుతోన్న ‘మేఘా’
మేఘా ఇంజనీరింగ్ మరో కీలక రంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే సంస్థ దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎంఈఐఎల్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశ రక్షణ …
Read More »అతనికి దేవతగా కరోనా వైరస్
దేశ ప్రజలను కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. కరోనా నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను పారదోలేందుకు కొందరైతే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఎవరి విశ్వాసం …
Read More »కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …
Read More »ఉపాధి పని కూలీలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »