ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా …
Read More »భారత్లో 24 గంటల్లో 40 మంది మృతి
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది …
Read More »అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..
నోవెల్ కరోనా వైరస్ వల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మరణించారు. గత 24 గంటల్లో 2108 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. దేశవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. అత్యధికంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువగా ఉన్నది. అయితే త్వరలోనే ఆ దేశాన్ని అమెరికా దాటి వేయనున్నది. కానీ వైట్హౌజ్ నిపుణులు మాత్రం …
Read More »ప్రపంచ వ్యాప్తంగా 16లక్షల కరోనా కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 16లక్షలకు చేరుకుంది. నిన్న గురువారం ఒక్కరోజే 82వేలకు పైగా కొత్తగా కరోనా కేసుల సంఖ్య నమోదయింది.మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా దాదాపు 96వేలకు చేరుకుంది.గురువారం ఒక్కరోజే ఈ వైరస్ భారీన పడి ఏడు వేలమందికి పైగా ప్రాణాలను వదిలారు. అమెరికా దేశంలో గురువారం అత్యధికంగా 31వేల కొత్త కేసులు …
Read More »భారత్ లో 6,412కరోనా కేసులు
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది. దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు . ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు …
Read More »కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని
కరోనా వైరస్ భారీన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గురువారం వరకు ఐసీయూలో ఉన్న ఆయనకి చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో సాధారణ వార్డుకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాము.వేగంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.అయితే ప్రధాని కి కరోనా ఆరంభ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More »దేశంలో కరోనా కేసులు ఎక్కువైన ఐదు రాష్ట్రాలు ఇవే
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది.దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు. కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు .ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు వాతపడ్డారని …
Read More »చైనా మాస్కులపై వెలుగులోకి సంచలన విషయం
కరోనా మహమ్మారి మొదటిగా చైనాలో వ్యాప్తిచెందిన సంగతి విదితమే.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ భారీన పదహారు లక్షల మంది పడ్డారు.ఈ క్రమంలో చైనా మాస్కులంటేనే ప్రపంచ దేశాలు గజగజవణుకుతున్నాయి. తాజాగా కరోనా నియంత్రణ వైద్య సిబ్బంది కోసం చైనా నుండి తెప్పించుకున్న మాస్కులు సురక్షితం కాదు అని ఫిన్లాండ్ తేల్చి చెప్పింది.మాస్కులు నిర్ణీత రక్షణ ప్రమాణాలను పాటించి ఆ మాస్కులను తయారుచేయలేదు అని ఆ దేశం ప్రకటించింది. చైనా …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …
Read More »సీఎం కేసీఆర్ కానుక-ఖాతాల్లోకి రూ.5వేలు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 471కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన సంగతి విదితమే.ఢిల్లీ మర్కజ్ సంఘటనతో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయిన సంగతి విదితమే. కరోనా నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపాలిటీ,వైద్య సిబ్బందిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి విదితమే.వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలో పది శాతం అదనంగా వేస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఏడున్నర వేలు ఇస్తామని అన్నారు.ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులకు …
Read More »