ప్రేమ కోసం మతిస్థిమితం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు శుక్రవారం ఉదయం కలకలం సృష్టించాడు. తన ప్రేమ వల్ల వృత్తినేకాదు వ్యక్తిగత జీవితాన్నీ సరవ నాశనం చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో నాగార్జున సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసాడు. జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై …
Read More »అక్రమ సంబంధం కోసం దారుణం ..చిన్ననాటి స్నేహితుడని..ఉద్యోగం ఇస్తే
సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ‘గత నెల 28న సాఫ్టవేర్ ఇంజనీర్ సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. …
Read More »సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..
ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …
Read More »అజీం ప్రేమ్ జీ సంచలన నిర్ణయం..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ అయిన విప్రో ఫౌండర్ ,విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మరికొద్ది రోజుల్లోనే విప్రో చైర్మన్ పదవీ నుండి విరమణ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయం జులై చివరి నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా సరికొత్త ఎండీగా అబిదాలి నీముచ్ వ్యవహారించనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి …
Read More »ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..
గుంటూరులో స్పా అనే సర్వే సంస్థ పేరుతో నేరుగా టిడిపి కార్యకర్తలే ఓట్లు తొలగిస్తుండడంతో జనం వాళ్ళని సాఫ్ట్ వేర్ తో సహా పట్టుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం డేటా చోరిపై వార్తలు వస్తున్న వీళ్ళకి లింక్ ఉందనే అనుమానాలొస్తున్నాయి. ఒకవైపు మండుటెండల్లో కూడా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సభకు జనం తండోపతండాలుగా వస్తుంటే టీడీపీ మేధావులు మాత్రం ఈ జనాభిమానం ఎంత ఉన్నా వైసీపీకి ఓట్లరూపం దాల్చదు అంటున్నారు.. …
Read More »ఇన్ఫోసిస్లో ఆరు వేల ఉద్యోగాలు!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ …
Read More »