Home / Tag Archives: tdp (page 265)

Tag Archives: tdp

చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …

Read More »

టీడీపీకి బాహుబలి దొరికాడు..అనే కామెడీ క‌థ‌!

తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం గురించి, ఆ పార్టీ నేత‌లు చేసుకునే అతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సంద‌ర్భం ఏదైనా త‌మ గురించి తాము డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారుండ‌ర‌నేది టాక్‌. అలా తాజాగా త‌మ‌కు బాహుబ‌లి దొరికాడ‌ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబ‌లి నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్యక్తి కావ‌డం ఇందులో కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళితే…సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా …

Read More »

ఆమంచి క‌ల‌క‌లం…మ‌రో ఎమ్మెల్యేతో క‌లిసి పార్టీకి గుడ్‌బై

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంపర కొన‌సాగుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా ముఖ్య‌నేత‌లు టీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే గుడ్‌భై చెప్పేయ‌గా, ఇంకొంద‌రు అదే దారిలో న‌డుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేత‌లే ఇంకొంద‌రిని త‌మ‌తో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వ‌గా…ఏపీ …

Read More »

చంద్రబాబును అసలు నమ్మం అంటున్న సొంత కులస్థులు, మహిళాలోకం..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఇటీవల చనిపోయిన Express TV చైర్మన్ జయరాం శ్రీమతి పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేసారు. అలాగే గతంలో 4నెలల క్రితం నటి అపూర్వ కూడా తమకు ఏపీ పోలీస్ పై నమ్మకం లేదు అని వెల్లడించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిళ కూడా ఇదే మాట చెప్పారు. వాస్తవానికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అనడం …

Read More »

టీడీపీలో చేరికను ఖండించిన కోట్ల.. ఖచ్చితంగా వైసీపీలోకి

కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు …

Read More »

జ‌య‌రాంను హ‌త్య‌చేసిన వ్య‌క్తితో..టీడీపీ `ముఖ్య`నేత‌కు సంబంధాలు?

తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన వ్యాపార‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య ఉదంతంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్‌రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్‌రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్‌రెడ్డి నేరచరిత్ర …

Read More »

అవినీతి మ‌ర‌క‌..కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌కు బేడీలు

క్షణం క్షణం ఉత్కంఠతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాయి కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు గ‌త ఏడాది చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి శిబిరాలు, సమావేశాలు, ప్రలోభాలు, ప్యాకేజీలు, ఆఫర్లు, ఆడియో టేప్‌లు లీక్… ఒక్కటేంటి ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివకుమార్ రంగంలోకి దిగి జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి నాయ‌కుడి కర్ణాటక సీఎంగా జేడీఎస్‌ …

Read More »

మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్‌ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్‌ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …

Read More »

భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …

Read More »

కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటి అయ్యి టీడీపీ అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించిన జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat