Home / Tag Archives: tdp (page 339)

Tag Archives: tdp

ప్ర‌తీ గ్రామానికి వెళ్లి.. స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం మామూలు విష‌యం కాదు..! జ‌గ‌న్ ప్ర‌జా నేత‌..!!

విశాల్‌, టాలీవుడ్‌లో గ‌తంలో విడుద‌లైన ప్రేమ చ‌ద‌రంగం చిత్రం చూసి ఇత‌ను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జ‌నాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ త‌రువాత ఇంతితై అన్న‌ట్టు వ‌రుస చిత్రాల విజ‌యంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎద‌గ‌డం ఒక ఎత్త‌యితే.. పెద్ద పెద్ద వాళ్ల‌ను ఎదిరించి న‌డిగ‌ర్ సంఘం కోలీవుడ్ నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లో నెగ్గ‌డం మ‌రో …

Read More »

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి ..!

ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …

Read More »

ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే గెలిచే పార్టీ..??

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు లావాను త‌ల‌పించేలా వేడెక్కుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేస్తూ.. నిత్యం మీడియాల్లో క‌నిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవ‌ల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధార‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో జ‌రిగిన అవినీతిని కాగ్ వెల్ల‌డించింది. మ‌రోప‌క్క చంద్ర‌బాబు ప‌రిపాల‌న నాలుగు సంవ‌త్స‌రాలు …

Read More »

300కోట్ల రూపాయల కోసం రూ. 6,764కోట్ల విలువ చేసే భూమి స్వాహా..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభ కోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న తాజాగా 300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి అంటూ తెలుగు గేట్ వేలో ప్రముఖ జరలిస్టు,ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కథనం మీకోసం ..ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని …

Read More »

ఏపీలో టీడీపీ మాజీ ఎంపీ మృతి..!

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా …

Read More »

చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్..వైసీపీలో చేర‌నున్నమంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ

ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వ‌ర‌లో చంద్ర‌బాబునాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేద‌తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే స‌ద‌రు …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై సినీ న‌టుడు కృష్ణం రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు 40 సంవ‌త్స‌రాల అనుభవం పేరుతో ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని సినీ న‌టుడు కృష్ణం రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవ‌త్స‌రాలుపాటు బీజేపీతో క‌లిసి ఏపీని పాలించిన చంద్ర‌బాబు, చివ‌ర‌కు ఏపీలో టీడీపీపై వ్య‌తిరేక భావ‌న నెల‌కొన‌డంతో.. ఆ వ్య‌తిరేక‌త‌ను బీజేపీపై …

Read More »

బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. …

Read More »

అవినీతిలో నూటికి నూరు మార్కులు సాధించిన తెలుగుదేశం పార్టీ..నిజమేనా

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా …

Read More »

నిజమా పవన్ కళ్యాణ్ కి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ఏంటో తెలీదా..?

 టాలీవుడ్ హీరో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెక్కిరించారనేది ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తిప్పి కొట్టే అంశంలో ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా అది ఓ వ్యక్తి పేరు అని పవన్ అనుకుంటున్నారని లోకేష్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat