Home / Tag Archives: telangana (page 109)

Tag Archives: telangana

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నా రామేశ్వర రావు గారు

మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు గారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో ఆయన మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. స్వామివారు ప్రేమ నమ్మకం ఉన్నవారిని తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం …

Read More »

టీ.కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్తితి?

తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేత‌ల‌తో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ …

Read More »

ఏపీ,తెలంగాణకు శుభవార్త..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …

Read More »

తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టం..TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా

తెలంగాణ ప్రజలందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్బంగా శుభాకంక్షాలు తెలిపారు , TRS ఎన్నారై సౌత్ ఆఫ్రికా సభ్యులు. అందరూ ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావటం సంతోషంగా ఉందన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో చారిత్రక ఘట్టమ‌ని, ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని తెలిపారు.ఇవాళ‌ ప్రారంభమైన సంద‌ర్బంగా ప్రాజెక్టుల నిర్మాణంలో రేయింబవళ్లు శ్రమించిన …

Read More »

మల్లేశం హిట్టా.. ఫట్టా..!

తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య సంగీతం: మార్క్ కె రాబిన్ సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్ సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి దర్శకత్వం: రాజ్ ఆర్ వస్త్రం నాగరికతకు, నవీనతకు చిహ్నం. అల్లికలు రంగవల్లికలై దేహాన్ని అందంగా అలంకరించే ఓ సృజనాత్మక దృశ్యం. ఓ సమాజ సాంస్కృతిక, సంప్రదాయ అభివ్యక్తిలో వస్త్రాల తయారీ ముఖ్య భూమికను పోషిస్తుంది. …

Read More »

ఘనంగా జయశంకర్‌ సార్‌ 8వ వర్ధంతి వేడుకలు

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు.   అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ …

Read More »

కాళేశ్వరం విశిష్టతలు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే. -147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం …

Read More »

20 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఎలా చేకూరనున్నాయి.?

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వినియోగిస్తారు.. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కి.మీ గ్రావిటీ ప్రెషర్‌ కాలువ పొడవు 1,531 కి.మీ గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కి.మీ లిఫ్టులు 22, పంప్ హౌజులు 22 అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19 400 …

Read More »

కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat