తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో …
Read More »సీఎం కేసీఆర్ స్మార్ట్ సీఎం ..డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …
Read More »కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..
ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!
తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …
Read More »చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »తెలంగాణకు గుజరాతీ పాఠాలు ఏం అక్కర్లేదు…
గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్కు సీఎం కేసీఆర్ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …
Read More »గల్ఫ్ కార్మికులు..ఉద్యమకారులకు కేసీఆర్ తీపికబురు…
తెలంగాణ ఉద్యమకారులు, పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ …
Read More »వారసత్వంపై కేసీఆర్ క్లారిటీ…బాబుకు పంచ్ ..
కుటుంబ పాలనపై, తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా గులాబీ దళపతి ఇచ్చిన క్లారిటీ పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించినట్లుగా ఉందని పలువురు అంటున్నారు. ఇంటకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ‘ఛాలెంజ్ ఆఫ్ చేంజ్: యంగ్ స్టేట్, న్యూ యాస్పిరేషన్స్’ అంశంపై …
Read More »