తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది . టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు …
Read More »మంత్రి కేటీఆర్ సమాధానానికి బిత్తరపోయిన ప్రతిపక్షాలు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది . త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది …
Read More »మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …
Read More »సీఎం గా ఉత్తమ్ ..
మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …
Read More »స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు . మొత్తం …
Read More »దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..
బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు . తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన …
Read More »తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …
Read More »గోడౌన్ల నిర్మాణానికి 1,024 కోట్లు.. మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను పూర్తి చేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపిన కేసీఆర్..!
ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు 1330 టీఎంసీల …
Read More »