తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్ఫూల్స్, సినిమా హాల్స్ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు …
Read More »మొక్కలు నాటిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లో తన నివాసం లో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ గౌరవనియులైన సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం …
Read More »రేవంత్కు అంత దమ్ము ఉందా..!
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నారని రేవంత్ను ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రేవంత్రెడ్డి అనుచరులు ఫేస్బుక్లో చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు. రేవంత్ అనుచరులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారి అరాచకాలను అడ్డుకోవాలని టీపీసీసీని కోరారు.కాంగ్రెస్ పార్టీ …
Read More »రేవంత్ పై టీఆర్ఎస్ ఎంపీ పిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి వ్యవహారం లోక్ సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పందిస్తూ “చట్టబద్దంగానేపోలీసులు కేసు పెట్టారు. అందుకే రేవంత్ ను అరెస్టు చేశారని టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. …
Read More »టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికైన అభ్యర్ధులు వీరే !
తెలంగాణ కోటాలో కాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసారు. కే కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. వీరి పేర్లను నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ తరపున పలువురు నేతలు ఈ సభ్యత్వాని ఆశించినా చివరుకు ఈ ఇద్దరు నేతలవైపే కేసీఆర్ మొగ్గుచూపినట్టుగా తెలుస్తుంది.
Read More »ఒకప్పుడు కిరోసిన్ అమ్మిన మారుతీరావు..ఇప్పుడు కోట్లు సంపాదించినా ఏం లాభం ?
మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈయనకు సుమారు 200కోట్లు ఆస్థి ఉందని తేలింది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది. కన్న కూతురుకి దూరమయిపోయి చివరికి ఒక ముద్దాయిగా సమాజంలో ముద్ర వేయించుకున్నాడు. కిరోసిన్ అమ్మకంతో మొదలుపెట్టిన తన వ్యాపారం ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసి మంచి స్థాయికి వచ్చాడు. బిల్డర్ గా మారి రియల్ …
Read More »ఆస్తి కోసమే అమృత
ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతుందని ఆమె బాబాయి శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. మారుతీరావు నిన్నటి వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడేమో తమపై ఆరోపణలు …
Read More »హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …
Read More »నాన్నను బాబాయి కొట్టాడు-అమృత సంచలన వ్యాఖ్యలు
మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ లో అమృతను తన తల్లి గిరిజ దగ్గరకు వెళ్లమని కోరిన సంగతి విదితమే. అయితే మిర్యాలగూడ వచ్చిన అమృత తన తండ్రి మారుతీరావు, శ్రవణ్ మధ్య విబేధాలున్నాయి. మారుతీరావుని బాబాయి కొన్ని సార్లు తీవ్రంగా కొట్టినట్లు కూడా తనకు తెల్సిందని ఆమె చెప్పుకు వచ్చింది. తన తండ్రి ఆస్తి తనకు అవసరం లేదు.. అమ్మ దగ్గరకు వెళ్లను అని ఆమె తేల్చి …
Read More »తండ్రి మృతదేహాం వద్దకు అమృత.. ఉద్రిక్త పరిస్థితులు
ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు అంత్యక్రియలకు కూతురైన అమృత హాజరైంది..భారీ పోలీసుల భద్రత నడుమ మధ్య తన తండ్రి మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అమృతకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసు వాహానంలో మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటికకు ఆమె వచ్చింది. అయితే తన తండ్రి మారుతీరావు చావుకు కారణమైన అమృతకు కడసారి తండ్రిని చూసే అర్హత లేదని అమృత గో బ్యాక్ అంటూ మారుతీరావు బంధువులు,సన్నిహితులు నినాదాలు …
Read More »