Home / Tag Archives: telangana (page 71)

Tag Archives: telangana

నా పుట్టిన రోజున వేడుకలొద్దు

తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల నుండి కొవ్వొత్తి ర్యాలీ..ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ !

ఫ్లోరెన్స్ నైటింగేల్  200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల  సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శనివారం  కొవ్వొత్తి ర్యాలీని మహబూబ్ నగర్ పట్టణంలో లో  నిర్వహించనున్నాము అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు.తేదీ 29-02-2020 శనివారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల వద్ద గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జెండా ఊపి కొవ్వొత్తి …

Read More »

విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

బాల్కొండ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి..!

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా గల్లి గల్లి తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గురువారం నాడు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 10 వ వార్డు హరిజనవాడలో ను, రెండవ వార్డు లోనూ కలెక్టర్ నారాయణరెడ్డి ఇతర …

Read More »

మార్చ్ 1న ఖమ్మం జిల్లాకు మంత్రి కేటీఆర్..!

పట్టణ ప్రగతి లో ప్రభుత్వం నేరుగా ఇస్తున్న నిధుల ద్వారా అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఖమ్మం నగరంలోని డివిజన్లలో కలియ తిరుగుతూ మొక్కలు నాటి, విద్యుత్ పలు సమస్యలపై మంత్రి ఆరా తీశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి …

Read More »

“అభయహస్తం” పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..!

“అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అభయ హస్తం పథకంలో పెన్షన్లు రాని అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు అందచేయాలని అధికారులని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?

అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …

Read More »

రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. తెలుగురాష్ట్రాలనుంచి ఆరుగురు రిటైర్ !

ఏప్రిల్‌ నెలలో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ …

Read More »

ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24, 25 న ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్..విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు లక్ష మంది ప్రజలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat