విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …
Read More »తెలంగాణలో చిన్నారుల్లో ఐరన్ లోపం తక్కువ
తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణేర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా కేసీఆర్ కిట్లు,సర్కారు దవఖానాల్లో కార్పోరేట్ తరహా వైద్య వసతులు కల్పన తదితర కారణాలతో రాష్ట్రంలో …
Read More »తెలంగాణ పల్లె ప్రగతికి నిధులు
తెలంగాణలోని అన్ని పల్లెలు,గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం పల్లె ప్రగతి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముప్పై రోజుల ప్రణాళికను ఎంతో విజయవంతంగా గ్రామ సర్పంచులు,వార్డుమెంబర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి రూ.64కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా ముప్పై రెండు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున …
Read More »కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి…!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు అక్టోబర్ 10, గురువారం నాడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండగట్టుకు విచ్చేసిన స్వామివారికి ఆలయ ఫౌండర్, ట్రస్టీ మారుతి,ఈవో కృష్ణ ప్రసాద్, ప్రధాన అర్చకులు పూలమాలలు సమర్పించి, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని ఆంజనేయస్వామికి స్వామివారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ …
Read More »బ్రేకింగ్.. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..ఎందుకంటే..?
దసరా సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు విద్యాసంస్థలకు మరో రెండు, మూడు రోజులు సెలవలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే దసరాకు ఇంటికి వెళ్ళిన వారికి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను …
Read More »వేములవాడ రాజన్నను దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. గత 10 రోజులుగా స్వామివారు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో దేవీ నవరాత్రులలో శ్రీ రాజశ్యామల దేవికి పీఠపూజాది కార్యక్రమాలతో పాటు, జిల్లాలోని పలు చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను …
Read More »వరంగల్లో భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారుహిందూ ధర్మ ప్రచార యాత్ర నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత వారం రోజులుగా హన్మకొండలోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తదనంతరం జిల్లాలోని పలు చారిత్రక దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ స్వామి వారు హిందూ ధర్మ ప్రచారం …
Read More »ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు తొలిసారిగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి పీఠపూజ, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. …
Read More »ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. ఎవరి బలం ఎంత..?
మరో పద్నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనున్నది. ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు తమ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ ఉత్తమ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇరు పార్టీలకు చెందిన …
Read More »