Home / Tag Archives: telanganagovernament (page 116)

Tag Archives: telanganagovernament

సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

 కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ, అమిత్‌ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్‌ డై వర్షన్‌) …

Read More »

మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మునుగోడులో జరిగిన  బీజేపీ సమరభేరీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి …

Read More »

దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర

75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ నేపథ్యంలో దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టే కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విష సంస్కృతిని చూస్తూ ఊరుకొంటే అది దేశానికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సోమవారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి …

Read More »

Big Breaking News -బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్- ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు… బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు.ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ను జనగామలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా దీక్ష చేయాలని బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయం …

Read More »

మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం  కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్య సేవలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలియజేశారు.ఇందుకోసం 4500 వాహనాలను అందుబాటులోకి …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం గురించి ఎమ్మెల్సీ కవిత క్లారిటీ.?

దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. బిల్కిస్‌ …

Read More »

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

జ‌న‌గామ‌ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం దేవ‌రుప్పుల‌, క‌డ‌వెండిల‌కు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్వర్యంలో హైద‌రాబాద్ లోని మినిస్ట‌ర్స్‌ క్వార్ట‌ర్స్‌లో సోమ‌వారం ఆ పార్టీ కి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …

Read More »

సుభాష్ నగర్ డివిజన్ లో ‘రక్తదాన శిబిరాన్ని‘ ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ కాపు సంఘం కమిటీ హాల్ లో రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 6వ సారి ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని‘ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే గారు పండ్లు, జ్యూస్‌ అందజేశారు. …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …

Read More »

ఫిల్మ్ సిటీలో అమిత్ షా -రామోజీ రావు భేటీ… ఎందుకంటే..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రముఖ మీడియా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో నిన్న ఆదివారం భేటీ అయ్యారు. ఆదివారం మునుగోడులో జరిగిన సభ తర్వాత   కేంద్ర మంత్రి అమిత్ షా  రామోజీ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇదే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వర్తమాన భవిష్యత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat