Home / Tag Archives: trs (page 103)

Tag Archives: trs

తెలంగాణలో కొత్తగా 1,637 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది. ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు

Read More »

అందుబాటులోకి తెలంగాణ సోనా బియ్యం

తెలంగాణ సోనా బియ్యం వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినేందుకు అనుకూలంగా ఈ బియ్యం ఉండనుండన్నాయి.. ఈ మేరకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో హైదరాబాద్ కు చెందిన బేపాక్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ సోనా వరి రకాన్ని 2015లో సృష్టించారు

Read More »

టీబీజేపీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే సైదిరెడ్డి స‌వాల్‌

 భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు హుజుర్‌న‌గ‌ర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స‌వాల్ విసిరారు. హుజుర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైంద‌ని బండి సంజ‌య్ అన్నారు. సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. హుజుర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన త‌ర్వాత‌.. సీఎం కేసీఆర్ చొర‌వ‌తో నియోజ‌క‌వ‌ర్గం త‌ల‌రాత మారింద‌ని …

Read More »

దుబ్బాక ఉపఎన్నిక‌.. 11 గంట‌ల వ‌ర‌కు 34.33 % పోలింగ్ న‌మోదు

దుబ్బాక ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదైంది. సాధార‌ణ ఓట‌ర్ల‌కు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఓటేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన …

Read More »

మ‌తం, దేశ‌భ‌క్తి ప్ర‌చారాస్ర్తాలు కావొద్దు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్టంలో కొంద‌రు‌ మ‌తం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మ‌ట్టిలో ప‌ర‌మ‌త స‌హ‌నం ఉంది. విద్వేష‌పు విత్త‌నాల‌కు తెలంగాణ‌లో స్థానం లేదు. విద్వేషాల‌ను రెచ్చ‌గొడితే ప్ర‌జ‌లే బుద్ధి చెప్తారు. ఎవ‌రి ధ‌ర్మాన్ని వారు ఆచ‌రిస్తారు. కానీ ఒక‌రిని చిన్న‌గా చేసి చూపించ‌కూడ‌దు. అలా చేయ‌డం మంచిది కాదు. మ‌తం ప్ర‌చార అస్ర్తం కాదు.. దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న అస్ర్తమూ కాదు.. దేశ‌భ‌క్తి మ‌న‌కే ఎక్కువ ఉంది అని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ …

Read More »

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధ‌ర్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీలో మ‌రో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో బీజేపీ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శ్రీధ‌ర్ రెడ్డితో పాటు వంద‌లాది మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య నేడు బాగా తగ్గాయి. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 2,40,970కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకూ 1,348 మంది మృతి చెందారు. …

Read More »

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …

Read More »

నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్

తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్‌ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు …

Read More »

ఎమ్మెల్సీ కవితకు అభినందనల వెల్లువ

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌, ఉద్యోగుల సంఘం నేత కారం రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు  కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ రమావత్‌ సువర్ణ గీసిన చిత్రాలను సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి కవితకు అందజేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat