Home / Tag Archives: trs (page 136)

Tag Archives: trs

వైబ్రాన్ట్ తెలంగాణ ‘ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …

Read More »

నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …

Read More »

తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …

Read More »

మంత్రి కేటీఆర్‌కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం..!!

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరోసారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. 2020లో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు స్విజర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సుకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జ్ బ్రెండే ఆహ్వానం పంపించారు. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, …

Read More »

విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మీకులు…!

తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంగళవారం అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కోరారు. ఈమేరకు సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా విధుల్లోకి చేరిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక్కోకరుగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా డిపోల్లో రిపోర్టు చేయడానికి వచ్చే కార్మికులను …

Read More »

కులాంతర వివాహాలకు మరింత సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన …

Read More »

మంత్రి హారీష్ రావుకి రూ.50 లక్షలు జరిమానా

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించాలి.ఈ క్రమంలో దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు,చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవ్వాలి. అయితే ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన మంత్రి హారీష్ రావు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే మంత్రి హారీష్ రావు …

Read More »

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు”ను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌.   ఈ సందర్భంగా పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పార్కులోని పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.   …

Read More »

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఔదార్యం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోదావరి ఖనికి చెందిన అజయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలను ఎల్వోసీ అందజేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజయ్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిన్న గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తన …

Read More »

మంత్రి కేటీఆర్ చేసిన పనికి అందరూ ఫిదా..?

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat