తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ …
Read More »రేపు యూపీకి సీఎం కేసీఆర్
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన సంగతి విదితమే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రేపు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సమాజ్వాదీ పార్టీ …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, …
Read More »జగిత్యాలలో పర్యటిస్తోన్న ఎమ్మెల్యే సంజయ్
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల మండల లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన సి హెచ్ ప్రశాంత్ మెదడు సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 2 లక్షల 50వేల రూపాయల LOC ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందజేసిన జగిత్యాల శాసన …
Read More »మునుగోడు చరిత్రలో తొలిసారిగా సీపీఐ
అప్పటి ఉమ్మడి ఏపీలో 1967 నుంచి ప్రతిసారీ పోటీచేస్తున్న సీపీఐ ఈసారి ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో దిగలేదు. వామపక్షాలు తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. 1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉంది… ఆ తర్వాత 1967లో మునుగోడుగా మారింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. 1985 …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం -ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
వచ్చేనెల నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్న నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలకు ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం ఇన్చార్జిగా నియమించింది. దీంతో ఇవాళ చౌట్ప్పల్లో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశమై …
Read More »భవిష్యత్తు రాజకీయాలకు రైతులే రథసారథులు.. వారి చోదక శక్తి బీఆర్ఎస్, కేసీఆర్!..ఎలా ..ఎందుకు.. అంటే…?
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలు ఎవుసంపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నదో స్పష్టంచేస్తున్నది. ఏడాదిపాటు ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేయటంలో విజయం సాధించిన రైతుల్లో ఉద్యమ సెగ ఇంకా చల్లారలేదు. ఎవుసాన్ని కాపాడుతూ, రైతును నిలబెడుతున్న కేసీఆర్, …
Read More »కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పై వైసీపీ నేతలు ఇలా..? టీడీపీ నేతలు అలా..? ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ,వైఎస్సార్టీపీ,బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు అనుముల రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ,ఈటల రాజేందర్,వైఎస్ షర్మిల,ఆర్ఎస్పీ తమదైన శైలీలో విమర్షల వర్షం కురిపించిన సంగతి విదితమే. అఖరికి ఇటీవల తమ పార్టీ గుర్తింపును …
Read More »నామినేషన్ వేయక ముందే అడ్డంగా దొరికిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాటెస్ట్ టాపిక్ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం అయితే రెండోది మునుగోడు ఉప ఎన్నికలు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. ఈ నెల ఏడో తారీఖు నుండి నామినేషన్లు స్వీకరణ.. వచ్చే నెల మూడో తారీఖున పోలింగ్.. ఆ తర్వాత అదే నెల ఆరో తారీఖున ఆరో …
Read More »మునుగోడు ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. మునుగోడు టికెట్ కోసం చాలా మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. తీవ్ర చర్చల అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని ఫైనల్ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరుగుతుంది. …
Read More »