వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …
Read More »ఏపీలో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులు..!
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస …
Read More »ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!
రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …
Read More »ఓడిపోతాడు కాబట్టే నారా లోకేశ్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీ
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, నారాలోకేష్ పై సంచలనమైన ట్వీట్ చేశారు. “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో? అంటూ ట్వీట్ చేశారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీలో హల్ చల్ …
Read More »పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పరారిలో టీడీపీ ఎంపీ
ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే …
Read More »టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …
Read More »యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది..ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల పై విరుచుకుపడ్డారు.యనమల సిఎస్ ప్రజలను ఎలా కాపాడుతారు అని అడిగినదానికి కౌంటర్ వేసారు. అయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా అన్నారు.. తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ …
Read More »చంద్రబాబూ ప్రస్తుతం మీది అపద్ధర్మ ప్రభుత్వం,మర్చిపోతే ఎలా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మంత్రి యనమల కూడా ఆయనపై చిర్రుబుర్రులాడారు.అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా సమాధానం చెప్పారు. అదేమిటంటే..మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి..
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? అని చంద్రబాబుని ప్రశ్నించారు.చంద్రబాబు ఒక రాష్ట్రానికి అధినేత …
Read More »పూరీ జగన్నాధ్ మార్షల్ ఆర్ట్స్ వీడియో హల్ చల్…
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్చక్స్లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్చక్స్లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్ట్యాగ్ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …
Read More »