Home / Tag Archives: warning (page 3)

Tag Archives: warning

ఎప్పుడూ మీ ప్రభుత్వమే ఉండదు.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రం కుట్రలు చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్‌ జైల్లో చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం లీడర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంతకు బదులు కక్ష తీర్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …

Read More »

ఈ- సిగరెట్లు నిషేధం..డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్ !

ఆంధ్రప్రదేశ్ లో ఈ- సిగరెట్లను నిషేదించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హెచ్చరికలు జారి చేసారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే అమ్ముకోవాలని ఆయన తెలిపారు. అలా కాదని దొంగతనంగా ఏదైనా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు వంటివి నిషేధించామని, దీనిపై ఎటువంటి ప్రచారాలు కూడా ఇకనుండి …

Read More »

ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …

Read More »

ఒకేఒక్క తప్పు…కోహ్లి ఇంక ఇంట్లో కుర్చోవాల్సిందే..!

టీమిండియా రన్నింగ్ మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లి చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ఐసీసీనే అతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇంకొక తప్పు చేస్తే నిషేధం తప్పదని తేల్చి చెప్పేసింది.ఇక అసలు విషయానికి వస్తే భారత్ సౌతాఫ్రికా తో మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. మిగతావాటిలో ఒకటి ఇండియా, ఇంకొక మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయితే మూడో మ్యాచ్ లో భాగంగా కోహ్లి బౌలర్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. ప్రభాస్ కు వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ డైరెక్టర్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తిలకించారు. ప్రభాస్, జక్కన్న స్నేహం ఎలాంటిదో అందరికి తెలిసిందే. అయితే సినిమా చూసిన తరువాత జక్కన్న దానిపై ఏదోక రివ్యూ కచ్చితంగా ఇస్తాడని అందరు …

Read More »

చంద్రబాబు హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడింది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం

తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే …

Read More »

సీఎం జగన్, మంత్రి అనిల్ ను దుర్భాషలాడడంతో సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదులు చేసిన వైసీపీ

తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుస తప్పుడు కథనాలు, సన్నివేశాలతో, తప్పుడు వీడియోలతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెయిడ్‌ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్ ల విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కోరారు. అలాగే …

Read More »

నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన

ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …

Read More »

స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికారపక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతినివ్వలేదు.. కారణం.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో నిత్యం పోలవరంపై చర్చ జరుగుతోదిం. అయినా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా వారు ఆందోళన …

Read More »

దిక్కుతోచని స్థితిలో తెలుగుతమ్ముళ్లు.. పారిపోవాలా.? ప్రాధేయపడాలా?

ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం తిరస్కరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచబ్యాంకును అడిగింది చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని, అందువల్లే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు నివేదికలు పంపారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూరికార్డులను తారుమారు చేస్తున్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat