వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లకు చేరుకుంది. జగన్ చేపట్టిన పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు కూడళ్ళలో నిర్వహిస్తున్న మీటింగుల్లో జగన్ చెలరేగిపోతున్నారు. ఇక మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెల్పుతూ పిల్లల చదువుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని తప్పకుండా స్కూళ్లకు పంపిస్తే చాలని.. వారి చదువుకు అయ్యే ఖర్యు …
Read More »జగన్ పాదయాత్ర పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దాదాపుగా వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటికే జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ నేతల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. దీంతో కలుగులో నుండి ఒక్కో ఎలుక బయటకి వచ్చినట్టు.. ఒక్కొకరుగా టీడీపీ నేతలు బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్టర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై …
Read More »జగన్ పాదయాత్రకు భయపడిన.. టీడీపీ ఎంతకు తెగించిందో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే …
Read More »జగన్ పాదయాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలివారం సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎనిమిదవరోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. …
Read More »కర్నూలు గడ్డపై.. అడుగు పెట్టిన కడప కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో …
Read More »అదీ దమ్మంటే.. బాలయ్య పై తొడ కొట్టన వైసీపీ ఎమ్మెల్యే అనిల్.. ఎందుకో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు …
Read More »జగన్ పాదయాత్ర పై.. టీడీపీ భారీ స్కెచ్..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మీటింగ్లు భారీ బహిరంగసభలను తలపించడం.. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్రబాబుకు చేరవేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్లు …
Read More »కృష్ణా నది బోటు ప్రమాదం.. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..!
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »జగన్ క్యారెక్టర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు. ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన …
Read More »వైఎస్ ‘పావురాళ్ళగుట్ట’ ప్రమాదం పై పాస్టర్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జగన్ పాదయత్రకి జనం నుండి విశేష స్పందన వస్తోంది. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పటి వరకు జగన్ను టీడీపీ నేతలే టార్గెట్ చేయగా తాజాగా ఓ పాస్టర్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే.. జగన్ పాదయత్నని ప్రారంబించడానికి ముందు తిరుమల వెంకటేశ్వర …
Read More »