Home / Tag Archives: ysrcp (page 118)

Tag Archives: ysrcp

దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ఆదరణ.. జగన్ పై ప్రసంశలు !

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది. మహిళలు,చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని గుర్తించి,త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు పడేలా ఈ చట్టాన్ని రూపొదించారు. చారిత్రాత్మక దిశా చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ చట్టం తమ రాష్ట్రాలలో కూడా అమలు కావాలని …

Read More »

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త…ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రం విలవిల్లాడిపోయింది. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ప్రతీఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి వారికి ఆశలు కల్పించి, హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత  అందరిని గాలికి వదిలేసాడు. రైతులు అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దాంతో బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్షంలో …

Read More »

నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ పేరు కూడా వాడుకుంటున్నావ్..ఏం మనిషివయ్య !

40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ తాను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. తాను సీఎం గా ఉన్న ప్రతీసారి ఎవరోకరి అండతోనే గెలిచారని చెప్పాలి. ఇక గత ఎన్నికలు అంటే 2014ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు తో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ కలిసి సపోర్ట్ చేసారు. అలా చేసినప్పటికీ వైసీపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ …

Read More »

వ్యక్తిగా మొదలై.. శక్తిగా మారి వ్యవస్థను రూపొందించిన జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మొదలై కాంగ్రెస్ పార్టీని ఎదురించినందుకు అనేక అక్రమ కేసులూ, నిర్బంధాలు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కుని గత పదేళ్ళుగా పోరాడి ఒకశక్తిగా ఎదిగారు. ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ ఘటనపై తాజాగా అసెంబ్లీలొ మరోసారి మంత్రి కొడాలి విమర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో అంటాడు.. ఈనాడు పేపర్‌ 1978లో పెట్టారు.. 1983లో మేము టీడీపీని స్థాపించామని. …

Read More »

యజమాని కోసం ఇప్పటికీ పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణపై విరుచుకుపడ్డాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుతో కుమ్మక్కయ్యి ఎన్నో వ్యవహారాలు నడిపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయింది. మరోవైపు కులదైవం చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతుండటాన్ని చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడు. ఎన్నికల ముందు ఇలాంటి అసత్యాలు లెక్కలేనన్ని …

Read More »

జగన్ విషయంలో భయపడిన ఎల్లో మీడియా.. కనీసం కిమ్మనడం లేదు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చేసినట్టుగా ఆయన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు అనుకూల మీడియా, మేధావి వర్గం అందరూ ఇపుడు గ‌ప్‌చుప్ అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడితే ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తాయోన‌ని వారంతా భయపడుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఏ విష‌యంలో లేనివిధంగా ఇప్పుడు వారంతా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టేందుకు …

Read More »

సీఎం జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏం జరగనుంది.?

అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ పై ప్ర‌తిప‌క్ష నేత తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నియ‌మం కింద అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో హ‌క్కు ల నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఇదో సంచ‌ల‌న విష‌యం. అయితే ఈప‌రిణామం చంద్రబాబుకు తనకు కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే …

Read More »

అసెంబ్లీలో యుద్ధవాతావరణం.. మంచి స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి బొత్స !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి.       ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …

Read More »

కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!

2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు  సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …

Read More »

ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat