వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్క్లాక్ వద్ద జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్ఐలు శివగంగాధర్రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి …
Read More »2019ఎన్నికల్లో బాపట్ల వైసీపీదే-బాబు ఆస్థాన మీడియా షాకింగ్ సర్వే..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .ఆ పత్రిక మరియు ఛానెల్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాస్తుంది .నడవమన్నట్లు నడుస్తుంది అని ఇటు రాజకీయవర్గాలు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు .అలాంటి పత్రిక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,అతని పార్టీ నేతలపై ఉదయం …
Read More »మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!
యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …
Read More »ఆళ్లగడ్డలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడి..హైటెన్సన్
వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైసీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, …
Read More »జగన్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ఇడుపులపాయ మొదలుకొని ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజయవంతంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను …
Read More »దేశంలో ఏ నాయకుడు చేయని పనిని చేసి చూపించిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతును చూరగొంటోంది. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు ఇదే తీరు. వృద్ధులయితే తమకు ఫించన్ రూపంలో వచ్చే డబ్బులను కూడా జన్మభూమి …
Read More »చంద్రబాబు, లోకేష్ బిరుదలపై నరసాపురం ప్రజల స్పందన ఏమిటో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర …
Read More »నిన్నటి జగన్ పాదయాత్రలో వింత సంఘటన..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో …
Read More »పెద్దబాబు ..చిన్నబాబు అంటూ జగన్ అదిరిపోయే సెటైర్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ నాయుడు పై విరుచుకుపడ్డారు . గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద బాబు దగ్గర నుండి చిన్నబాబు వరకు ,టీడీపీ పార్టీ కార్యకర్త నుండి మంత్రి వరకు …
Read More »