ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల్లో ఉన్న జగన్ను విమర్శిస్తే మేము భరిస్తాం.. అంతేకానీ, రాజకీయాల్లో లేని వైఎస్ఆర్ ఫ్యామిలీని అవమానించేలా మాట్లాడితే భరించేది లేదంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు తాము మాట్లాడిన వీడియోను సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. …
Read More »ఆ ఒక్క మాటతో.. జగన్కు జై కొట్టిన నందమూరి వారసులు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లాన ప్రజలు పుష్పాలతో స్వాగతం పలుకుతున్నారు. అదే విధంగా వారి ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ వారి సమస్యలను వింటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా …
Read More »ఈ చిన్నారికి జగన్ ఏం పేరు పెట్టారో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనని వర్గాల ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో 176వ రోజు కొనసాగుతోంది. జగన్ తమ సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు …
Read More »చంద్రబాబు దుమ్ము దులిపిన సాధారణ హమహిళ..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే, టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు ఓ సాధారణ మహిళ తన ప్రసంగంతో ముచ్చెమటలు పట్టించింది. కాగా, విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు జరిగిన విషయం తెలిసిందే. మహానాడు సభల్లో భాగంగా సీఎం చంద్రబాబు నుంచి, నేతలు, నాయకులు, కార్యకర్తల వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో …
Read More »చంద్రబాబు సర్కార్పై రైతుల ఆగ్రహం.. ఎందుకో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై రాజధాని రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మేం అధికారంలోకి వచ్చాక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఏపీకి రాజధాని నిర్మాణం పేరిట బెదిరించి.. భయాందోళనలకు గురిచేసి రైతుల నుంచి …
Read More »వైఎస్ జగన్ గురించి సరిపల్లి దళితులు ఏమన్నారో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తూ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రం అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ జగన్ తన పాదయాత్రను పశ్చిమ గోదావరి …
Read More »అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …
Read More »సూర్యుడ్ని సైతం లెక్కచేయని.. జగన్ అలుపెరగని పోరాటం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్ అడుగులో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పరిష్కరించని తమ ప్రాంత సమస్యలను జగన్తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మాజీ మంత్రి కొణతాల లేఖ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ,మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆ తర్వాత ఆ మహానేత తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే వైసీపీ ఆవిర్భావ దినం నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీలో ఉన్న అయన ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వలన ఆ …
Read More »అనంతలో టీడీపీకి షాక్..వైసీపీలోకి గ్రామాలు..గ్రామాలు..!
ఏపీ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్నటివరకూ టీడీపీలోకి వలసలు జరిగాయి ..కాని ఒక్కసారిగా వైసీపీ వైపు గాలీ వీస్తుంది. …ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చూశాం. తాజాగా …
Read More »