ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో వైసీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి నిర్వహించారు. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని …
Read More »గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …
Read More »టీడీపీ కంచుకోట బద్దలు -వైసీపీలోకి భారీ చేరికలు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు . అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్కు పవన్ కళ్యాణ్కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
పాదయాత్రలో ఉన్న జగన్కు పవన్ కళ్యాణ్కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!! తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు రంగస్థలం చిత్రంతో వచ్చిన రామ్ చరణ్ ఆంజనేయ స్వామి కొండను ఎత్తినట్టు… సినీ ఇండస్ట్రీని ఒక్క చేత్తో అలా ఎత్తాడు. ఈ విషయాన్నే నా పేరు సూర్య చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పిన ఆ …
Read More »చెరుకులపాడు నారాయణరెడ్డి వర్థంతిలో…వైసీపీ ఎమ్మెల్యే అనిల్ మాటలు..కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి తూటాలు
ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ మాజీ ఇంచార్ఝ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని ,అలాగే స్నేహశీలి, …
Read More »దమ్ముంటే.. రా..! అంటూ సవాల్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ప్రాంతంలోని గిరిజనులతో ముఖా ముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ గిరిజనులతో సమావేశం కావడాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. …
Read More »జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు …
Read More »పవన్ కళ్యాణ్కు ముచ్చెమటలు పట్టించిన మహిళ..!!
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు పలికి ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్కు ప్రజల నుంచి చీవాట్లు ఎదురవుతున్నారు. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవే. 2014 ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడుపై వందల సంఖ్యలో అవినీతి కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ కేసుల వివరాలు తెలిసి జనసేన మద్దతు ఇచ్చిందా..? …
Read More »ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే పరిస్థితి ఇంత దారుణమా..??
నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మోస పూరిత హామీలను నమ్మిన ఏపీ ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. హామీలు అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ వాయిదా వేస్తూనే వస్తున్నారు. వీటన్నిటిని గమనించిన ప్రజలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకీ బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే …
Read More »