ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తేల్చేశారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ .రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించడానికి స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ మాట్లాడుతూ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి …
Read More »జగన్ పై వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. వైఎస్ జగన్ ఏ సామాన్యుడు కూడా వినని, అనని మాటలను …
Read More »త్వరలోనే జైలుకు..!!
అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలు తప్పదా..? అన్న ప్రశ్నకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఇంతకీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఖచ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అసలు విషయంపై ఓ లుక్కేద్దాం..!! …
Read More »జగన్పై కేసులు నిలబడవు..!!
అవును, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై పెట్టిన కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్న విషయాన్ని ఒప్పుకున్నారు సీబీఐ మాజీ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జేడీ లక్ష్మీ నారాయణ. జగన్ మీద వచ్చే విమర్శలన్నీ ఆరోపణలే. అందుకే వైఎస్ జగన్పై ఉన్న కేసులన్నీ వీగిపోతాయి. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి …
Read More »774కోట్లను వాటాలు వారిగా పంచుకున్న తమ్ముళ్ళు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దోపిడీకి రాష్ట్రంలోని పంచభూతాలే కాదు ఏకంగా కేంద్రమిచ్చిన నిధులు కూడా లెక్క లేకుండా పోతుంది.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసింది. తాజాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర …
Read More »కేసుల మాఫీ కోసం ప్రధాని కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం 2014 ప్రధాని మోడీ కాళ్లను పట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్రధాని కాళ్లు పట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఏపీ …
Read More »అసలు కారణం ఇదే..!!
అసలు కారణం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీబీఐ …
Read More »ఫిరాయింపు మంత్రికి షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ పార్టీలో నెలకొన్న విభేదాలను మరిచిపోకముందే తాజాగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి లో అప్పటివరకు ఉన్న తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి.ఈ రోజు గురువారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే ,మంత్రి సుజయ కృష్ణ రంగారావు సాక్షిగా టీడీపీ నేతలు ,ఫిరాయింపు నేతలు తన్నుకున్నారు . See Also:వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ …
Read More »B.Comలో ఫీజిక్స్ చదివిన జలీల్ ఖాన్ ..వైజాగ్ కు ఎంబీఏ కోర్సు తీసుకొచ్చిన బాబు ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే.ఇటివల ఆయన ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం.అందుకే బీకామ్ లో ఫిజిక్స్ చదివా అని చెప్పి మంచి కామెడి అందించిన సంగతి తెల్సిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత …
Read More »వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!
చేయని తప్పులకు ..మోసాలకు వైసీపీ పార్టీకి చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేద్దామని ..ప్రజల్లో దోషులుగా నిలబెడదామని తీవ్రంగా కృషి చేస్తున్న అధికార టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో సహా ఎంపీల వరకు అందరూ అడ్డంగా దొరికి వాళ్ళు తీసుకున్న గోతులలో వారే పడుతున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ …
Read More »