ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »ఈ నెల27 న భారీగా అనుచరవర్గంతో వైసీపీలో చేరనున్న నిమ్మకాయల..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం …
Read More »ప్రజాసంకల్పయాత్ర 120వ రోజు..!
ప్రజా సమస్యల కొసం ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్ నడిచే రోడ్లన్నీ పూలతో అలంకరించి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ అశేశ ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇక నేటి యాత్ర బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం …
Read More »పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు …
Read More »మీరు మక్కెలిరగ్గొడితే… ప్రజలు తాట తీస్తారు..!!
ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడితే మక్కెలిరగ్గొడతారా..?, మీరు ప్రజలు మక్కెలిరగ్గొడితే.. ప్రజలు మీ తాట తీస్తారు..!! అంటూ చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకులు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే, ఇటీవల కాలంలో ఏపీ సర్కార్కు, తెలుగు సినీ ఇండస్ర్టీ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ప్రత్యేక హోదా …
Read More »ఒకవైపు భారీగా తరలోస్తున్న ప్రజలు ..మరోవైపు ఉన్నఫలంగా భద్రత తగ్గింపు ..!
వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను …
Read More »పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న నీవా.. నీతులు చెప్పేది..!!
రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ. అయితే, 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా …
Read More »చంద్రబాబు రూ.1,667 కోట్ల అవినీతి భాగోతం బట్టబయలు..!!
ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!
కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …
Read More ».రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలకు ,నేతలకు ,మంత్రులకు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి సంచలనాత్మక సవాలు విసిరారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై ప్రజలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న సంగతి విదితమే.పోసాని కృష్ణమురళి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక …
Read More »