Home / Tag Archives: ysrcp (page 376)

Tag Archives: ysrcp

లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!

ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …

Read More »

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం :చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు ఇవాళ మీడియా ముఖంగా చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను వంచించ‌డంలో చంద్ర‌బాబుకు సాటి ఎవ్వ‌రూ రార‌ని, చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌న్నీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాల‌నే త‌ప్పా.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నాడూ ఆలోచ‌న చేయ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా తెచ్చే …

Read More »

ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!

వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల పరిస్థితి ముందు చూస్తె నోయ్యి ..వెనక చూస్తె గొయ్యి అన్నట్లుగా తయారైంది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన నోట్ల కట్టలకు ,ప్రాజెక్టులకు ఆశపడి వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి ,కొత్తపల్లి గీత,బుట్టా రేణుక ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం …

Read More »

మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవ‌ని ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిప‌క్షంలో ఉండి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఏందేందీ.. మీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? 2016లో చేశారా..? 2017లో చేశారా..? 2018లో చేశారా..? …

Read More »

చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ మోదీకి పిర్యాదు ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …

Read More »

ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!

తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …

Read More »

ఏపీలో న‌గ‌దు కొర‌త‌పై క‌ళ్లు బ‌య‌ర్లు క‌మ్మే వాస్త‌వాలు మీ కోసం..!!

న‌వంబ‌ర్ 8 2016, ఈ తేదీ ప్ర‌తి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల‌ను ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్ర‌తీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెల‌ల‌పాటు ప్ర‌తీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితి నుంచి తేరుకోవ‌డానికి సామాన్యుల‌కు మూడు నెల‌లు ప‌ట్టింది. …

Read More »

2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …

Read More »

ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కే ఉంది..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిరంత‌రం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వ‌స్తే స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించాలో నిరంత‌ర ఆలోచిస్తున్న వైఎస్ జ‌గ‌న్ అని, అలాంటి ప్ర‌జాదార‌ణ క‌లిగిన వ్య‌క్తి వ‌చ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాప‌థంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat