Home / Tag Archives: ysrcp (page 385)

Tag Archives: ysrcp

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ బ్రోక‌ర్‌..! ఓ పిరికిపంద..!! ఓ పొలిటిక‌ల్ జోక‌ర్‌..!! అవును, జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌రికిపంద‌. సొంత భార్య‌కి బెదిరింపులు వ‌స్తే.. ఖండ‌న చేయ‌లేని పిరికిపంద ప‌వ‌న్ క‌ల్యాన్‌. అటువంటి వ్య‌క్తి రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు. ప్ర‌జా జీవితానికి అస‌లే ప‌నికిరాడు. ప్ర‌జ‌లను ర‌క్షించ‌డానికి అస్స‌లు ప‌నికిరాడు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను న‌ట్టేట ముంచిన వారిలో …

Read More »

ఢిల్లీలో వైఎస్ జగన్ గురించి ఈ మాట అన్నది ఎవరో తెలుసా..?

ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ హోరెత్తింది. ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాల్సిందేనన్న నినాదాలు దేశ రాజధాని ఢిల్లీలో మార్మోమోగుతున్నది. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో చేపట్టిన మహాధర్నా ఉధృతంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆవేదనను యావత్‌ భారతావనికి వినిపించేలా వైసీపీ నేతలు గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష …

Read More »

ప‌వ‌న్‌కు తిట్లు.. మ‌హేష్‌కు ప్ర‌శంసలు..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రువును మహేష్ న‌డిబ‌జారుకీడ్చాడు. కాగా, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్ర ప్ర‌భుత్వం బీజేపీతో కుమ్మ‌క్కై ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టి మ‌రీ ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మాత్రం ఏపీ విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏపీకి …

Read More »

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..??

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..?, ఇప్పుడిదే ప్ర‌శ్నకు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు విధాల‌గా స‌మాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ప‌లు విధాలుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్ద‌రి ప‌నితీరును ప‌రిశీలిస్తే.. see also : అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!! ఏపీ …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?

కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు …

Read More »

చంద్ర‌బాబు రూ.ల‌క్ష‌ల‌కోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ మొద‌టి సంవ‌త్స‌రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని చెపుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. నాడు అమిత్‌షా ల‌క్షా 50వేల కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ అభివృద్ధికి ఇచ్చామ‌ని చెప్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఆ ల‌క్షా 50 …

Read More »

సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..!

వైసీపీ అదినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే… గత ఎన్నికల్లో అద్దంకిని వైసీపీ కైవసం చేసుకున్నా టీడీపీ మధ్యలో ఎగరేసుకుపోయింది. అద్దంకి నియోజకవర్గం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి ప్రజలు ఓట్లేసి గెలపించినా గొట్టిపాటి పార్టీ మారడంతో ఇక్కడ వైసీపికి …

Read More »

ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన జ‌గ‌న్..!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. వైసీఈప‌ అధినేత వైఎస్ జగన్.. జెండా ఊపి వారి పోరాటానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మార్చి 5న‌ ఢిల్లీలో ధర్నా చేసిన ఆ తరువాత పార్లమెంటులో తమ పోరాటం ఉంటుందని జగన్ తెలిపారు. మార్చి 21న ఎన్టీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీలో ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat