ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సైనపురంలో నిర్వహించనున్న మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాత్రికి రాత్రే మహిళా సదస్సును టీడీపీ నేతలు అనుమతి రద్దు చేయించారు. దీంతో సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి ఆదేశాల మేరకే మహిళా సదస్సును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు …
Read More »శిల్పా బ్రదర్స్ కు బాబు సర్కారు బిగ్ షాక్ ..
శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు . తాజాగా …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం . అయితే తాజాగా …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …
Read More »తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …
Read More »బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్
ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …
Read More »ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్ ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు . జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని …
Read More »