Home / Tag Archives: ysrcp (page 82)

Tag Archives: ysrcp

మూలపడిన అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అత్యవసర సేవలపై స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారు పరిపుష్ఠం చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. మరో ట్వీట్ లో “అసెంబ్లీ, రెవిన్యూ …

Read More »

పవర్ పోయింది కాబట్టే ఈ సైలెన్స్..లేదంటే జనతా కర్ఫ్యూ ఐడియా నాదే అనేటోడు !

2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరికి తెలిసిందే. బాబు హయంలో ప్రకృతి కూడా అంతగా సహకరించలేదు..అలాంటి సమయంలో కూడా చంద్రబాబు తన వంటిచేత్తో తుఫాన్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్నంతసేపు ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తుంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పవర్ పోయిన దిగులులో …

Read More »

కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ తరహాలోనే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ ప్రభావం బాగా చూపించిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ నిర్మూలనపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. …

Read More »

కరోనా కవరేజీపై మీడియాకు మార్గదర్శకాలిచ్చిన ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరరీ

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ ఇస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీడియాకు సూచనలిచ్చారు. కరోనా కేసుల విషయంలో, వైరస్‌ వల్ల మరణాల విషయంలో నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదని, ప్రసారం చేయరాదన్నారు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని …

Read More »

నిమ్మగడ్డతో వాయిదా నాటకం.. చంద్రబాబు భయపడిందిక్కడే !

ఈరోజుల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే డబ్బు, మందు ఇలాంటివి ఉండాల్సిందే. ప్రజలకు వీటి రుచి చూపించి ఓట్లు వేయించుకుంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి చివరికి గెలిచాక చేతులు ఎత్తేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కినా చంద్రబాబు గెలవలేకపోయాడు. కాని జగన్ విషయంలో అలా జరగలేదు. డబ్బు, మందు ఇలాంటివి …

Read More »

తేడావస్తే చంద్రబాబైనా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు.

ఆంధ్రప్రదేశ్  ఎలక్షన్ కమీషనర్నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి  కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై  పోలీసుల దర్యాప్తు ముమ్మురం చేసారు.  స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన కొంత సమయంలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతుంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ నిమ్మగడ్డతో …

Read More »

మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం? అనవసర ఖర్చులు తప్ప !

ఏపీ స్థానిక సంస్థల వాయిదా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. చంద్రబాబు వెనుకు ఉన్న బ్యాచ్ ఏవేవో ప్లన్స్ వేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల పహారాలో …

Read More »

చంద్రబాబు కరోనా రాజకీయం !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. మన దురదృష్టం కొద్దీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది లేకుంటే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లిపోయి ఉండేది. అయితే కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు కరోనాను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల వాయిదావరకే కరోనాను వాడుకున్న చంద్రబాబు మరి కొద్దిరోజుల్లో కరోనా వ్యాధికి సంబంధిచి ప్రెస్మీట్లు పెట్టడం, కరోనాపై ఏపీ ప్రభుత్వం, జగన్ …

Read More »

స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్..!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా ఎలా వేస్తారు..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటారా..అంటూ ఈసీని నిలదీసింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు మొదటినుండి ఏవేవో స్కెచ్ లు వేస్తూ …

Read More »

చంద్రబాబు రాజకీయ క్రీడలో నిమ్మగడ్డ రమేష్ బలిపశువు కావడం ఖాయమా !

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా బుధవారం ఓ లేఖ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల టీవీ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. అసలు రమేశ్‌ కుమార్‌ ఆలేఖ రాశారో లేదో కూడా స్పష్టం కాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయని, ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావం పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat