Home / ANDHRAPRADESH / అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!

అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సర్వరత్రిక ఎన్నికల్లో అతి కొంత మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.అయితే మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నేరవేర్చలేదు.ఈ నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం పై నిరాశ చెంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారట.

see also :వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జ‌ల్లు..!

ఈ క్రమంలో గత 20 రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ అన్ లైన్ పోల్ నిర్వహించిన అత్యధిక మెజారిటీతో నెంబర్ వన్ స్థానంలో దుసుకపోతున్నారు జగన్ .అంతే కాదు లగడపాటి,రాహుల్ గాంధీ..ఇలా ఎవరు సర్వే నిర్వహించిన, ఏ సర్వే చుసిన వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ కే పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారు అని తేలిపోతుంది.కాగా నిన్న ఒక పేస్ బుక్ పేజీ నిర్వహించిన అన్ లైన్ సర్వే లో జగన్ కు 50.1% రాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 49.9% తో ఓడిపోయారు.

see also : పవన్ కల్యాణ్ JFC కి ఉండవల్లి గుడ్ బై..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat