Home / SLIDER / ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? .

అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు.

ఇలా ఆమర్చి .. ఫోన్ లో ఉన్న సమాచారాన్ని అంతా హ్యాకర్లు దొంగిలించే అవకాశముందని ఎస్బీఐ తెలిపింది. ఇదే సమయంలో బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి సోమ్మును గుల్ల చేస్తారని ఎస్బీఐ హెచ్చరించింది. కాబట్టి స్మార్ట్ ఫోన్లను ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టద్దు అని సలహాలు ఇస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat