Home / SLIDER / బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన నిర్ణయం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సార్వత్రిక,ఎంపీ,జెడ్పీ,పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో లక్ష్మణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కల్సి పనిచేసేందుకు తాము సిద్ద్ఝంగా ఉన్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి రహిత పాలనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతిస్తున్నారు.

అందుకే జనసేనతో కల్సి తాము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో భేటీ అయిన తమ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తాము. ఆ తర్వాత పవన్ తో చర్చలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat