Home / TELANGANA (page 3)

TELANGANA

అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలి

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు. అయితే, శాసనమండలి తొలి రోజే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నారు.ఈ నేపథ్యంలో శనివారం నాడు శాసనమండలి ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడుతూ….అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలంటూ తాను …

Read More »

సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమంలో పాల్గొని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారి సొంత ఖర్చులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ అధికారులకు అందించిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు, సండ్ర వెంకటవీరయ్య .. సత్తుపల్లికి గ్రంథాలయాన్ని గొప్ప అన్ని హంగులతో కూడిన ఆధునిక దేవాలయంగా అందించాము.రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి.రాజ్యసభ సభ్యుడుగా సత్తుపల్లి …

Read More »

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ

తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,శాసనసభ వ్యవహారాలు,ఐటీ శాఖ మంత్రి …

Read More »

రేవంత్ రెడ్డి ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు. తనను ఎన్నారై అని ముఖ్యమంత్రి ఎనుముల  రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని.. ఎన్నారైని …

Read More »

ప్యానల్‌ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, కౌసర్‌ మొయియుద్దీన్‌, కూనంనేని సాంబశివరావు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు  కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్‌ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్‌ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బాలూనాయక్‌, కౌసర్‌ మొయియుద్దీన్‌, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్‌ ప్రకటించారు.

Read More »

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కి కేటీఆర్ కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మొద‌టి రోజే ఇంత భ‌య‌ప‌డితే ఎట్ల‌..? మంత్రులు ఉలిక్కి ప‌డ‌టం స‌రికాదు అని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.ప‌దేండ్లు విధ్వంసం జ‌రిగింద‌న్నారు. మ‌రి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. జీవ‌న విధ్వంసం చెప్పాలి. ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ …

Read More »

గిరిజన మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం-ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన మంత్రి, విప్ సహా 12 మంది గిరిజన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించుకోవాలని రాష్ట్ర గిరిజన ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన, హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్కరించడానికి ఏర్పాట్లు చేశాయి. ఈ సత్కార సభకు ముఖ్య అతిథిగా …

Read More »

గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఆగ్రహాం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  గవర్నర్ తమిళ సై ప్రసంగించిన ప్రసంగం గురించి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ” గవర్నర్ తమిళ సై ప్రసంగం అంత అసత్యాలు.. తప్పులే అని విమర్శించారు.  గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు …

Read More »

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత తగ్గింపు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. Z+ కేటగిరి భద్రత ఉన్న కేసీఆర్కు ఇప్పుడు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించనున్నట్లు సమాచారం. ఆయన వెంట 4+4 గన్ మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనాలు ఉండనున్నాయి. ఇంటి ముందు సెంట్రీని పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రతను తగ్గించిన ప్రభుత్వం, ఎమ్మెల్యేగా లేని …

Read More »

టీపీసీసీ చీఫ్ మారుస్తారా..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న ఎనుముల  రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి పై చర్చ మొదలైంది. బీసీ నేతను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం కూడా అధ్యక్షుడిని మార్చాలని యోచిస్తోందట. కానీ ఈ మార్పు ఇప్పట్లో ఉండకపోవచ్చని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat