టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ …
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …
Read More »ధోనీ రికార్డును బ్రేక్ చేసిన పంత్
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో వెయ్యి రన్స్ చేసిన పంత్.. అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 1000 రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. టెస్టుల్లో 32 ఇన్నింగ్సుల్లో 1000 రన్స్ చేసి ధోనీ ఇప్పటివరకు టాప్లో ఉన్నాడు.. పంత్ 27ఇన్నింగ్సుల్లోనే 1000 రన్స్ చేసి, ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్(36), సాహా(37), …
Read More »రిషభ్ పంత్ అమ్మాయిలతో డేటింగ్ చేసుకో క్రికెట్ ఎందుకు..!
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్ పంత్. 22 ఏళ్ల పంత్ బ్యాటింగ్, కీపింగ్లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ …
Read More »ధోనికి ఎవరూ పోటీ కాదు..ఆయనకు ఎవరూ సాటిరారు..!
టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత విరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆర్మీ విషయంకై మూడు నెలలు క్రికెట్ నుండి దూరంగా గా ఉన్నాడు. ఈ మేరకు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. మరీ అంత గ్యాప్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనే పుకారును ఎక్కువగా తీసుకొచ్చారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజగా సెలక్షన్ …
Read More »ఒకసారి వేటు పడాల్సిందే..లేదంటే ఇదే సీన్ రిపీట్..?
టీమిండియా జట్టులో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కీపర్ గురించే. ఇప్పటికే ఆర్మీ ట్రైనింగ్ కొరకు మాజీ కెప్టెన్ మరియు కీపర్ ఎంఎస్ ధోని విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినప్పటికీ ఆటపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మొన్నటివరకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగగా అందులో మొదటిది వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్ ఇండియా, …
Read More »