Home / SLIDER / ధోనీ రికార్డును బ్రేక్ చేసిన పంత్

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన పంత్

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో వెయ్యి రన్స్ చేసిన పంత్.. అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 1000 రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు.

టెస్టుల్లో 32 ఇన్నింగ్సుల్లో 1000 రన్స్ చేసి ధోనీ ఇప్పటివరకు టాప్లో ఉన్నాడు.. పంత్ 27ఇన్నింగ్సుల్లోనే 1000 రన్స్ చేసి, ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.

వీరిద్దరి తర్వాతి స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్(36), సాహా(37), నయన్ మోంగియా(39) ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat