తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.

KSR October 5, 2017 SLIDER, TELANGANA 592 Views
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.