ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోపార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
