జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టియన్ రాజకీయ యాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేపట్టిన యాత్రపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మండి పడ్డాడు.తెలంగాణ ముక్యమంత్రిని పవన్ కళ్యాణ్ అంతగనం పొగడటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ లాంటి ఎంతమంది సినీ యాక్టర్లు వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని ఈ సందర్బంగా దీమా వ్యక్తం చేశారు.
