Home / JOBS / 62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..

62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..

ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి ఆన్ లైన్లో దరఖాస్తు చేస్కోవాలి.ట్రాక్ మెన్ ,గేటు మెన్ ,పాయింట్స్ మెన్ ,హెల్పర్ ,పోర్టర్ లాంటివి గ్రూపు డీ కింద వస్తాయి.

see also : పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!

అర్హత:కొన్ని పోస్టులకు పదోతరగతి ..మిగిలినవాటికి ఐటీఏ/నేషనల్ అప్రెంటిస్ సర్టిపికేట్ ఉన్నవారు ..
వయస్సు:18-31 ఏళ్ళు (ఎస్సీ,ఎస్టీలకు ఐదేండ్లు,ఓబీసీలకు మూడేళ్ళు వయోపరిమితి ఉంటుంది )
ఎంపిక పద్ధతి : ఆన్లైన్ లో నిర్వహించే పరీక్ష ద్వారా
జీతం ఆన్లైన్ లో నిర్వహించిన పరిక్షల ద్వారా ఎంపికైన వారికీ 18 వేల రూపాయలు మూలవేతనంతో పాటు ఇతర అలవెన్సులు ..
ఫీజు :ఎస్సీ ,ఎస్టీ ,దివ్యంగులకు ,మహిళలకు 250 రూ.లు .ఇతరులకు ఐదు వందలు ..
అప్లై : ఆన్లైన్ లో
దరఖాస్తుల స్వీకరణ :ఫిబ్రవరి 10 నుండి ..ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల నుంచి
చివరి తేది :మార్చి 12

see also : కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat