ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోపిడి చేశారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీ విజయ సాయి రెడ్డి తప్పుడు సలహా వల్లనే జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారన్నారు.విజయ సాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.సీనియర్ ఐఏఎస్లు సతీష్చంద్ర, వెంకటేశ్వరరావుపై విజయసాయిరెడ్డి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డితెలిపారు.
see also :‘అ!’ మూవీలో ఉన్న సెన్షేషన్ ఏంటో తెలియాలంటే.. కచ్ఛితంగా ఇది చూడాల్సిందే..!