ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించేశాడు కుమారస్వామి .అందులో భాగంగా ఈ రోజు గురువారం విధాన సౌధలో మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెడుతూనే కర్ణాటక రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ బాంబు ను వేశారు .
see also:విజయ్కాంత్ కి మళ్లీ అనారోగ్యం..చికిత్స కోసం అమెరికా
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలను లీటర్ పై రూపాయి పద్నాలుగు పైసలు ..డీజీల్ పై రూపాయి పన్నెండు పైసలు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు .అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న పెట్రోల్ పై పన్నును ముప్పై శాతం నుండి ముప్పై రెండు శాతం వరకు పెంచుతున్నట్లు ..డీజీల్ పై పంతొమ్మిది శాతం నుండి ఇరవై ఒక్క శాతం వరకు పన్ను రేట్ పెంచుతున్నట్లు ప్రకటించారు ..
see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!