టాలీవుడ్లో శ్రీరెడ్డిని వాడుకున్నట్టే నన్ను కూడా వాడుకున్నారు. పొట్ట కూటి కోసం సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు చేయమన్న(చేయకూడని) పనులను చేశాను. అయినా, సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామని అనుకున్న నాకు ఎవరూ సపోర్టు చేసింది లేదు. ఇక చేసేది లేక.. మూడు పూట్లా అన్నం కోసం ఫోర్న్ వీడియోలు తీయాల్సి వచ్చింది. ఈ వీడియోలతో నా పరువేమీ పోలేదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చేసిన మోసంతో పోల్చితే.. ఫోర్న్ వీడియోలు తీయడం వల్ల కొత్తగా పరువేమీ పోదని నేను అభిప్రాయపడుతున్నా. నాడు సినీ ప్రముఖులు నాతో చీకట్లో చేసినవే.. నేడు నేను కెమెరా ముందు చేస్తున్నా అంతే..! అంటూ చెప్పుకొచ్చింది నటి స్వాతి నాయుడు.
కాగా, ఇవాళ ఓ ప్రముఖ సోషల్ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పింది. పది మందితోనైనా నీలి చిత్రాలు చేసేందుకు నేను రెడీ..? అంటూ ఇటీవల చెప్పారు కదా..! దానిపై మీ స్పందన అని అడిగిన యాంకర్కు స్వాతి నాయుడు సమాధానం చెప్పింది.
అవును, నేను చెప్పింది నిజమే. కానీ, ఆఫ్ కెమెరా ముందు కాదు.. ఆన్ కెమెరా ముందు చేసేందుకు నేను రెడీ . కానీ, ఒకే సారి పది మందితో ఎలా..? అని అడిగిన యాంకర్కు స్వాతి నాయుడు సమాధానం చెబుతూ ఓ ఉదాహరణ చెప్పింది. ఓ శివువు పుట్టిన వెంటనే బిర్యానీ తినిపించరని, మొదట పాలు, ఆ తరువాత పాలు, ఆపై అన్నప్రాసన, ఇలా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతే చివరకు ఆ శిశువు పెద్దవాడై బిర్యానీ తింటాడు. అలానే నేను కూడా. మొదట ఒకరితో.. ఆ తరువాత ఇద్దరితో ఇలా ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోతానంటూ చెప్పుకొచ్చింది స్వాతి నాయుడు.