Home / ANDHRAPRADESH / జగన్ ని గెలిపిస్తేనే రైతులకు మేలు.. పవన్ సభలో రైతు..!!

జగన్ ని గెలిపిస్తేనే రైతులకు మేలు.. పవన్ సభలో రైతు..!!

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకోగా… ఓ  రైతు మాట్లాడారు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని.. జగన్ ను గెలిపించాలని అన్నారు. దీంతో పవన్ తో పాటు వేదిక మీదున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

కాగా రైతు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat