Home / MOVIES / నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సేవకుడిగా ఉంటా

నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సేవకుడిగా ఉంటా

నెల్లూరులో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఇచ్చిన మాటకు అదనంగా మరో వేయి రూపాయిలు జోడించి 13500 రూపాయలతో రైతు అన్నలకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ పాలనను చూసి ఎమోషనల్ అయ్యారు. తనకు ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత మా అన్న జగన్ గారిదని అన్నారు. ఈ జీవితానికి ఇది చాలు అని, ఇంకే అవసరం లేదన్నారు. ఈ ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకు బంటుగా, అనుచరుడుగా ఉన్నానని అన్నారు. ఈ జీవితం మొత్తం జగన్ గారితోనే అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు మంత్రి అనిల్ యాదవ్. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ గారి కృతజ్ఞలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat