Minister Harish Rao 2016 లో జరిగిన పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం ఏమీ చేకూరలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.. నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని అన్నారు..
పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు పెద్ద నోట్ల రద్దు దాని పర్యవసనాలపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పకు వచ్చారు. 2018 లో జరిగిన పెద్ద నోట్ల రద్దు విఫలమైందని కేంద్రం ఒప్పుకుందని మరొకసారి గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు అయితే ఇప్పటికీ పెద్ద నోట్ల రద్దు పై బిజెపి నేతలు ఎందుకు స్పందించడం లేదని చలామణిలో ఉన్నాను కేంద్రం చెప్పేవి అన్ని అబద్ధాలేనని అన్నారు దొంగ నోట్ల సంఖ్య 54 శాతం పెరిగినట్టు ఆర్బిఐ ఒప్పుకుందని తెలిపారు.
బిజెపి అధికారంలోకి రాకముందే ప్రజలు వాడే నగదు తక్కువగా ఉందని ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదు రెట్టింపు అయిందని అన్నారు 2014 ముందు దేశ జిడిపిలో 11% మాత్రమే నగదుగా ఉండేదని కానీ ప్రస్తుతం 13 శాతానికి నగదు చాలా మనీ లో ఉందని చెప్పుకొచ్చారు కాగా పెద్ద నోట్ల వాడకం పరిమితం కాలేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది మరింత రెట్టింపు అయిందని ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలని అన్నారు. అప్పుడు జరిగిన డిమానిటైజేషన్ వల్ల ప్రజలకు నష్టం వాటిల్లిందని కానీ ఇప్పటికే ఆ విషయంపై కేంద్రం ఎలాంటి వివరణ ఇవ్వటం లేదని గుర్తు చేశారు.