MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ను …..ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి …..కదమ్ ను నియమిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదివరకే జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని ముఖ్యమంత్రి నియమించారు.
దేశ సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెరాస నుంచి భారసకు మారి…..దేశంపై తనకున్న ప్రేమ ఎలాంటిదో నిరూపించుకున్నారు. దేశాన్ని ప్రైవేటు నేతల నుంచి రక్షించాలనే సంకల్పంతో కేసీఆర్ ముందడగు వేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశప్రజలు….పార్టీ విస్తరణపైనే దృష్టి సారించారు.
అందులో భాగంగానే ఈ నెల 6న మహారాష్ట్రలోని నాందేడ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ దేశాన్ని దోచుకుంటున్నారనే భయంతో కేసీఆర్ యుద్ధం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు తప్ప మరో ఆలోచన లేకుండా కేసీఆర్ పనిచేస్తున్నారు. విద్యుత్, సాగునీరు అంశంలో తెలంగాణను కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారు. అదేవిధంగా దేశంలో అలాంటి సమస్య రాకుండా కేసీఆర్ ఆ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. చివరికి భాజపా పాలిత రాష్ట్రాల్లోనే అభివృద్ధి కుంటుపడిందని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఆ అవస్థ దేశంలో ఉండకూడదనే …కేసీఆర్ భారాసను స్థాపించి పార్టీని విస్తరిస్తున్నారు.