Home / ANDHRAPRADESH / కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ ఎంట్రీ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ ఎంట్రీ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది.

see also :వైఎస్ జ‌గ‌న్‌పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్‌లు..!!

జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం పట్టారు.కనక దుర్గ వారధి వద్ద జనం పోటెత్తారు.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించగానే టీడీపీ సీనియర్ నేత యలమంచలిరవి పార్టీలోచేరారు . జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పెద్దయెత్తున తన అనుచరులతో వచ్చిన రవి జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీలోకి జగన్ కండువా కప్పి యలమంచలి రవికి స్వాగతం పలికారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat