‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్ పై గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. see also:విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!! ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ …
Read More »ఉత్తర మోషన్ పోస్టర్ విడుదల
లివ్ ఇన్ సి క్రియేషన్స్ ( Live in C Creations ) పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి స్వీయ దర్శకత్వం లో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి మోషన్ పోస్టర్ మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసారు. 70 శతం చిత్రీకరణ పూర్తియింది. త్వరలోనే ఆడియో …
Read More »ఇన్స్టాగ్రామ్ లో మరో అద్భుతమైన ఫీచర్…!!
సోషల్ మీడియా లొ ఫేసుబుక్, వాట్సాప్ తరువాత ఎక్కువ వినియోగించే యాప్ ఇన్స్టాగ్రామ్ ….ఇప్పుడు అందులో తన యూజర్లకు మరో స్పెషల్ ఫీచర్ను త్వరలో అందుబాటులోకి తీసుకురనుంది. see also:ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!! ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం మెయిన్ ఫీడ్లో అయితే 20 సెకన్లు, స్టోరీస్ ఫీడ్ అయితే 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేసి పోస్ట్ చేసుకునేందుకు ఫీచర్ వుంది.అయిత ఇకపై 60నిమిషాలకు పైగా ఉన్న …
Read More »నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!
మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ….తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే ……. మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, దీని వల్ల ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా… నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటిమిన్ “సి” పుష్కలంగా ఉంటాయి….. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు… ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు రోజు కి ఒక నిమ్మకాయని వాడితే శరీరాన్ని డిటాక్స్ …
Read More »రెండో దశ పూర్తి : తన రికార్డును తానే దాటిన మేఘా..
పురుషోత్తపట్నం రెండో దశ పూర్తితో తన రికార్డును తానే దాటిన మేఘా.. దేశంలో ఐదు నదులలను ఎత్తిపోతలల ద్వారా అనుసంధానం చేసిన ఘనత ‘మేఘా’దే మధ్యప్రదేశ్ మొదలుకొని ఏపీ వరకు నదులల అనుసంధానంలో మేఘా పాత్ర తాజాగా పురుషోత్తపట్నం రెండో లిప్ట్ ద్వారా గోదావరి`ఏలేరు నదులల అనుసంధానం గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ నదులల సంగమం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి …
Read More »పవర్గ్రిడ్ నిర్మాణంలో మేఘాకు రికార్డు
జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను మేఘా (మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) దక్కించుకుంది. తొలిసారిగా నిర్దేశించిన గడువుకన్నా ముందే సబ్స్టేషన్ను నిర్మించిడం ద్వారా ఆ రికార్డ్ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, నవరత్నాల్లో ఒకటైన పవర్గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ) నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని ఎన్పీ కుంట (నంబులపూలకుంట) వద్ద సబ్స్టేషన్ నిర్మాణాన్ని టెండర్ ద్వారా దక్కించుకుని ముందుగానే …
Read More »